ఎడతావళం

పధనంతిట్ట జిల్లాలో భక్తుల కొరకు 25 ఎడతావళాలు, శబరిమల మండల – మకరవిళక్కు కాలానికి గాను ఏర్పరచబడ్డాయి.  ఈ ఎడతావళాలు 24 గంటలు పనిచేస్తాయి.  ఈ ఎడతావళాల దగ్గర పోలీసు ఆఫీసర్లు, మహిళాపోలీసు ఆఫీసర్లసేవలు కూడా లభిస్తాయి.  పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పట్లు కూడా ఉన్నాయి.  ఈ ఎడతావళాలలో భక్తులకు భోజనం, నీరుతో పాటు మరుగుదోడ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

జిల్లా ఎడతావళాలు:

  • ఆడూరు ఏళంకుళం దేవి ఆలయం
  • పందళం వలియక్కాయిల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం
  • కొన్ని మొరింగ మంగళం ఆలయం
  • కొడుమన్ తాలుళం జంక్షన్
  • పదనంతిట్టు ఎడతావళం
  • ఓమలూర్ శ్రీ రెక్త కాండస్వామి ఆలయం
  • మలయాళపుళదేవి ఆలయం
  • అరణముల పార్థసారధి
  • ఎలంతూర్ పంచాయతి స్టేడియం
  • కొళంజేరి పంచాయతి స్టేడియం
  • అయిరూర్ ఆలయం
  • తెల్లియూర్
  • తిరువల్ల మునిసిపల్ స్టేడియం
  • మీనతలక్కర శాస్తా ఆలయం
  • రన్ని ఎడతావళం పళవంగడి
  • రన్ని రామాపురం ఆలయం
  • కూనంకర శబరి శరణాశ్రమ
  • పెరునాడ్ ఎడతావళం
  • పెరునాడ్ యోగమయానంద ఆశ్రమం
  • వడసీరిక్కర చెరియకావ్ దేవ ఆలయం
  • వడసీరిక్కర ప్రయార్ మహావిష్ణు ధర్మశాస్తా ఆలయం
  • పెరునాడ్ మడమన్ రిషికేశ ఆలయం
  • కులనాడ పంచాయతి ఎడతావళాలు